ఎడమవైపు కుర్చోవడం వల్లే బతికిపోయా..
తిరువనంతపురం:  కేరళలో ఘోర  రోడ్డు ప్రమాదం  చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ కంటైనర్‌ ఢీ కొట్టడంతో 20మంది అక్కడిక్కడే మృతిచెందగా, 31 మంది గాయపడిన ఘటన గురువారం తెల్లవారు జామున తిర్పూర్‌ జిల్లా వద్ద చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మృతుల్లో 5 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో…
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు  ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. అలాగే కొద్దిసేపటి క్రితం ముగిసిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన కీలక బిల్లులను సైతం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సమా…